నిత్యావసరాలు పంపిణీ
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాల కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తామని చెప్పారు. ఇళ్లు, షాపులు పూర్తిగా మునిగిపోయి నష్టపోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు.
నిత్యావసరాలు పంపిణీ
Related Posts
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలుతో పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
TEJA NEWS ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలుతో పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు. సాక్షిత ::పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే నీ కలిసి…
అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థులకు
TEJA NEWS అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థులకు దోమ తెరలు వితరణ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచనలతో తమ అరవిందో…