TEJA NEWS

దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేశారు.

గద్వాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 20మంది దివ్యంగులకు చెందిన ఎలక్ట్రికల్ బాటరీ ట్రై సైకిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా దివ్యాంగుల సేవసంఘమ్ అధ్యక్షులు టెంకాయల చంటి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన అలింకో సంస్థ ద్వారా ప్రభుత్వ గుర్తుంపు పొందిన సదరం సర్టిఫికెట్ 80 శాతం వైఖల్యం కలిగి ఉన్న దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS