TEJA NEWS

శివాజీ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి క్రిస్టల్ వెంచర్ కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశునికి మాజీ ఎంపీపీ ధర్మన్న గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివాజీ యూత్ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు గోవింద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు సురేష్, బిజెపి యూత్ లీడర్స్ సాయి కిరణ్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, ప్రేమ్ కుమార్ గౌడ్, సాయి తిలక్, సాయి రెడ్డి, చందు, ప్రశాంత్ పాల్గొన్నారు.శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి క్రిస్టల్ వెంచర్ కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశునికి మాజీ ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివాజీ యూత్ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు గోవింద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు సురేష్, బిజెపి యూత్ లీడర్స్ సాయి కిరణ్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, ప్రేమ్ కుమార్ గౌడ్, సాయి తిలక్, సాయి రెడ్డి, చందు, ప్రశాంత్ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS