TEJA NEWS

ప్రగతి నగర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు||
కుత్బుల్లాపుర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మస్టమి ఉత్సవాల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ:సంతోషాలతో ఉండాలని *కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS