Similar Posts
విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం
TEJA NEWS ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 స్కూళ్ల యందు విద్యార్థులు పలు సబ్జెక్టులోని మ్యాథ్స్ , సైన్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ మరియు పెయింటింగ్ సైబర్ నిర్వహించగా దాదాపు…
ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
TEJA NEWS SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం SC Classification: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐదుగురు ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక శాఖల కార్యదర్శులు…
హద్దు మీరిన పంతులమ్మపై వేటు..ఫోటో షూట్ పేరుతో వెకిలి చేష్టలు
TEJA NEWS Bangalore Teacher : హద్దు మీరిన పంతులమ్మపై వేటు..ఫోటో షూట్ పేరుతో వెకిలి చేష్టలు బెంగళూరు – పాఠాలు చెప్పి విద్యార్థులకు ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన పంతులమ్మ ఆర్. పుష్పలత పక్క దారి పట్టింది. స్టూడెంట్ తో ముద్దు ముచ్చటకు తెర తీసింది. దీనికి ఫోటో షూట్ అంటూ అందమైన పేరు పెట్టింది. ఈ ఘటన స్టడీ టూర్ పేరుతో కర్ణాటకలోని చిక్ బల్లాపూర్ లో చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో…
పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం
TEJA NEWS Swearing in of MPs of Parliament పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమా ణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,…
ఢిల్లీలో మ్యూజియంలకు బాంబు బెదిరింపులు
TEJA NEWS Bomb threats to museums in Delhi దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు…