శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ గారు అమ్మవారుకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం ఆలయం 62వ వార్షికోత్సవం తేదీ:30-08-2024 శుక్ర వారం నుండి 02-09-2024సోమవారం వరకు జరుగు ఉత్సవ ప్రచార రథం ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్ , నాగమల్ల మనోహర్, గాజోజి రాజగోపాల్ చారి , రాఘవ చారి, అయిలా చంద్ర ప్రకాశ్, తుమ్మనపెల్లి సుగుణాకర్, కొయ్యడ సత్యనారాయణ, వడ్లురి హరికృష్ణ, సత్యజిత్ , ప్రవీణ్,అరుణ్, ఆలయ పూజారి అంగడి మఠం చరణ్ , తదితరులు పాల్గొన్నారు
శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్
Related Posts
అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో.
TEJA NEWS అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో. వర్షం బందై పది రోజులుగా వస్తున్న ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్రంగా మండిపడిన అఖిలపక్ష నాయకులు. అఖిల పక్ష కమిటి పులికల్ రోడ్డు& కర్నూలు రోడ్డు పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా…
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
TEJA NEWS ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీఈ నెల 20 తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.…