TEJA NEWS

శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ గారు అమ్మవారుకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం ఆలయం 62వ వార్షికోత్సవం తేదీ:30-08-2024 శుక్ర వారం నుండి 02-09-2024సోమవారం వరకు జరుగు ఉత్సవ ప్రచార రథం ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్ , నాగమల్ల మనోహర్, గాజోజి రాజగోపాల్ చారి , రాఘవ చారి, అయిలా చంద్ర ప్రకాశ్, తుమ్మనపెల్లి సుగుణాకర్, కొయ్యడ సత్యనారాయణ, వడ్లురి హరికృష్ణ, సత్యజిత్ , ప్రవీణ్,అరుణ్, ఆలయ పూజారి అంగడి మఠం చరణ్ , తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS