TEJA NEWS

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

ఆల్మట్టి , తుంగభద్ర నదుల ద్వారా…

శ్రీశైలం నకు 3,70,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది…

మధ్యాహ్నం వరకు వరద ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంక్షిప్త సమాచారం….

ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి అవకాశాలు కనబడుతున్నాయి…

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

TEJA NEWS