TEJA NEWS

వెల్దుర్తి గ్రామం లో మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్ మండల వెల్దుర్తి గ్రామ మాజీ ఎంపీటీసీ బిరుదుల గంగవ్వ భర్త కిష్ఠయ్య మరణించగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి,వారి సేవలను గుర్తుచేసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .
గ్రామానికి చెందిన లింగంపల్లి రాజం ,రంగు తిరుపతి గౌడ్ లు గుండెపోటు తో మరణించగా వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .

వెంట మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్, నాయకులు శాంతపు రావు ,రవీందర్ రావు, బందేలా శేఖర్, కుడుకల లక్ష్మణ్,శ్రీనివాస్ రావు, వెంకట్ రావు,శేఖర్,నరేష్,తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS