TEJA NEWS

అమ్మవారి దీవెనలు ఉంటే అన్ని సమకూరుతాయి : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

130 – సుభాష్ నగర్ డివిజన్ సాయిబాబా నగర్ ముత్యాల బస్తీలో పద్మ గౌడ్, బాలచంద్ర గౌడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల గుండు ఎల్లమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ఉంటే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు చేకూరుతాయి.

ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు గుబ్బాల లక్ష్మీనారాయణ, యూసుఫ్, జయలక్ష్మి గౌడ్, జి. సత్యనారాయణ గౌడ్, కృష్ణ గౌడ్, సత్తయ్య, గజానంద్, విష్ణు, భరత్ తివారి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS