TEJA NEWS

జగిత్యాల జిల్లా:
పట్టణంలోని మహాలక్ష్మి నగర్ లో ఎం అండ్ ఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టేన్సీ నిర్వాహకుడు..

మెట్పల్లి మండలం జగ్గసాగర్ కు చెందిన పల్లికొండ మహేష్ పై టౌన్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసినట్టు ..

ఎస్ ఐ తిరుపతి తెలిపారు…

పెగడపల్లి మండలం శాలపల్లి కి చెందిన పొన్నం సాయిలు ను ఇజ్రాయిల్ దేశం పంపిస్తా అని..

రూ 5,20,000 వసూలు చేసి ఫ్రాన్స్ దేశానికి శరణార్థి విసా అంట గట్టి మోసానికి పాల్పడ్డాడని..

బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు


TEJA NEWS