• ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా

ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్. రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్.

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఏపీ వక్స్డ్ బోర్డు సీఈవోగా మహ్మద్ అలీ

ఏపీ వక్స్డ్ బోర్డు సీఈవోగా మహ్మద్ అలీ ఏపీ వక్సో బోర్డు సీఈవోగా మహ్మద్ అలీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
సమస్యలు పరిష్కరించేందుకే వార్డు పర్యటనలు

సమస్యలు పరిష్కరించేందుకే వార్డు పర్యటనలు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 17వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే…. ప్రజలతో మమేకమవుతు ద్విచక్ర వాహనంపై తిరిగిన ఎమ్మెల్యే రాము దృష్టికి తమ సమస్యలు తీసుకొచ్చిన స్థానికులు గుడివాడ : నేరుగా వెళ్లి ప్రజల సమస్యలను…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఇంద్రహిల్స్ లో జరిగిన కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో

124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ లో జరిగిన కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలుపొందిన వెంకట్ నాయక్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ను మర్యాదపూర్వకంగా…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఎన్టీఆర్ నగర్ లో ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఆరోగ్య భద్రతనిచ్చేది… సీఎం సహాయ నిధి

ఆరోగ్య భద్రతనిచ్చేది… సీఎం సహాయ నిధి: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన జి. రామా రావు, చింతల్ ప్రాంతానికి చెందిన బి.శ్రీనాథ్ లకు ఆరోగ్య…

You cannot copy content of this page