దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కామేపల్లి మండలం బండిపాడు గ్రామంలో గుగులోతు కృష్ణ తండ్రి గుగులోతు శంకర్ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. జరిగిన వారి దశదిన కార్యక్రమంలో లో మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి అతని సేవలను కొని యాడారు శంకర్ మృతి తీరని లోటని వారి ఆత్మకు…

బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్

బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్

Adilabad Zilla Parishad Chairman Janardhan Rathore participated in the Badi Bata program రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా నాన్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జనార్ధన్ రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తకాలు మరియు యూనిఫామ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అనంతరం…

ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగినది కావున దిశా దిన కార్యక్రమం జరగడంతో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి అదేవిధంగా కామేపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది

ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగినది కావున దిశా దిన కార్యక్రమం జరగడంతో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి అదేవిధంగా కామేపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది

నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు అనంత నాగరాజు నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ సీనియర్ నాయకులు త్రిలోక్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, జిల్లా కో కన్వీనర్ పద్మయ్య, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు తదితరులు…

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధితోపాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, చిన్న చౌదరి, బాబి తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

సికింద్రాబాద్ పార్లమెంట్ :-పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో కలిసి DBR , SVS గల్లీ , పాండవుల బస్తి , దూది బావి , పార్త్తి వాడ , చింత బావి , పలు కాలనిలలో ఇంటింటికి వెళ్లి బి.ఆర్.ఎస్ పార్టీ కి…

కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో శ్రీసీతారాములవారి విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్..

కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో శ్రీసీతారాములవారి విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్..

కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు మేక శేషుబాబు , MLC కవురు శ్రీనువాసు ,నియోజకవర్గ పరిశీలకులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు , మాజీ డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజి , వైఎస్ఆర్సిపి నాయకులు గుణ్ణం నాగబాబు ,…

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామం

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామం

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల్ జడ్పిటిసి పాత పద్మ-రమేష్, బీర్పూర్ మండల అధ్యక్షులు ఆడెపు నర్సయ్య, తాజా మాజీ సర్పంచ్ గర్శకుర్తి శిల్పా రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల మార్కండేయ, ఓబీసీ మోర్చా మండల…

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష మంది తో రా కదలిరా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షం లో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకుంటారని…

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం….

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి

కాజీపేట 62వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి కార్పొరేటర్జక్కులరవీందర్యాదవ్ తేదీ (21-01-2024) ఆదివారం ఈరోజు కాజీపేట పట్టణం, 62వ డివిజన్ రెహమత్ నగర్ లో చోటా మసీద్ ఏరియాలో 50 లక్షల కార్పొరేటర్ ఫండ్ తో డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు #శ్రీనాయినీరాజేందర్రెడ్డి గారు, #జక్కులరవీందర్యాదవ్ స్థానిక 62వ డివిజన్ కార్పొరేటర్ గారు పాల్గొని శంకుస్థాపన చేశారు…. ఈ సందర్భంగా #కార్పొరేటర్జక్కుల గారు మాట్లాడుతూ…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో భోగి వేడుకల్లో పాల్గొననున్న ఇరువురు నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేస్తూ కార్యక్రమం అమరావతి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రేపు(14.01.2024)…