జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

Pattabhadra MLC Tatiparthi Jeevan Reddy press conference at Indira Bhavan in the district center. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము.. జీవన్ రెడ్డి కామెంట్స్ :- రాష్ట్రంలో ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని.. అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వారి వ్యక్తిగత విషయమన్నారు.. బారాస పూర్తిగా కనుమరుగు గైంది కనుమరుగైన భారాసా గురించి మేమెందుకు ఆలోచించాలన్నారు.. సీఎం రేవంత్…

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

Press conference at Congress Party office in Suryapet district headquarters సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందురు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారు : రఘువీర్ రెడ్డి…………………………………………………………………………… ఈనెల 24,25 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేసేందుకు ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా…

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు : 12.02.2024 కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు తాగి అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది మరణించినట్టు చెబుతున్నారని, అనారోగ్యంతో వేలమంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారని, కలుషిత నీరు తాగి గుంటూరులో ఇద్దరు చనిపోయి, ప్రభుత్వాసుపత్రి లో 20మందికి పైగా చికిత్స…