రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం నాగులమ్మ ఆలయం

రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం నాగులమ్మ ఆలయం

Ramachandrapuram Division Old Ramachandrapuram Nagulamma Temple రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం నాగులమ్మ ఆలయం నుంచి రాయసముద్రం చెరువు చుట్టూ ఉన్న రోడ్ వద్ద స్థానికుల వినత మేరకు రోడ్ ఇరువైపులా వాకింగ్ చేసే చుట్టూ ప్రక్కల చెత్త చెదారం…
అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుక

అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుక

First Anniversary Celebration of Ayyappa Swamy Temple అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకకు హాజరుకావాలని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కి ఆహ్వానం శంబిపూర్ రాజు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన…
మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముకేష్

మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముకేష్

నక్షత్ర ఇంజనీరింగ్ అథినేత చాకినారపు అనిల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ
శ్రీ దుర్గా మాత ఆలయ పునర్ నిర్మాణానికి  సహాయ సహకారాలు అందిస్తానన్నారు

శ్రీ దుర్గా మాత ఆలయ పునర్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ లో, శ్రీ దుర్గా మాత ఆలయ పునర్ నిర్మాణానికి సహకరించమని రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,పెద్దలు,శ్రీ కె.యం ప్రతాప్ ని మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, యువ నేస్తం ఫౌండేషన్స్…
శ్రీ విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం

శ్రీ విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి న్యూ వివేకానంద నగర్ లో శ్రీ విజయ గణపతి టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ…
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…
శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి - పటేల్ ప్రసాద్ శంభుని గుడి ఆలయము మరియు నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్…
అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత గువహటి: 'భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు.. ఈ క్రమంలో సోమవారం నగావ్‌…
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది.