గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన ముందుగా గవర్నర్​ను శాలువాతో సన్మానించారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న…

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే! శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్​ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్​ పర్సన్ జకియా ఖానం కలిశారు. ఇప్పటికే మంత్రి ఫరూక్​తో భేటీ అయిన జకియా…

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా ఎస్పీ.*

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.* వనపర్తిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీతని జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ . ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై,…

గండి బాబ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు

గండి బాబ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు విశాఖ జిల్లా పెందుర్తి తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు గండి బాబ్జిని విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో బాబ్జిని కలిసిన…

హోం మంత్రి వంగలపూడి అనిత ని కలిసిన వేమిరెడ్డి దంపతులు

హోం మంత్రి వంగలపూడి అనిత ని కలిసిన వేమిరెడ్డి దంపతులు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా…

జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు

జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు రాష్ట్రప్రభుత్వ పెన్షనర్లకు సంబందించిన అనేక సమస్యలు అపరిష్కృతముగా ఉన్నాయని అట్టి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు పెన్షనర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అశ్రద్ధ వహించకూడదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర…

ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు

ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్పామూరు: అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పామూరు మండలానికి చెందిన నక్కల మాణిక్యరావు యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో…

వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ

PM Modi meets Venkaiah Naidu వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీఢిల్లీలో త్యాగరాజ మార్గ్‌లో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ప్రధాని మోదీ కలిశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు…

వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

YS District YCP leaders met Jagan Mohan Reddy వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు విజయవాడ తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఆర్.రమేష్…

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

It was Janaiah Yadav who met Kishan Reddy politely in Delhi ఢిల్లీ కేంద్రంలోని లోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం…

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ఆల్కాలిక్ మెటల్స్ ఎంప్లాయిస్ యూనియన్

Alkalic Metals Employees Union met former MLA and Congress leader Kuna Srisailam Goud మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ఆల్కాలిక్ మెటల్స్ ఎంప్లాయిస్ యూనియన్ (INTUC) నూతన కమిటీ సభ్యులు..…

ఘన విజయం సాధించిన లెజెండ్ గద్దె రామ్మోహన్ రావుని కలిసిన చిప్పాడ చందు

It was Chippada Chandu who met the legend Gadde Rammohan Rao who achieved great success ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ MLA గా ఘన విజయం…

ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన చిప్పాడ చందు

Chippada Chandu politely met Bonda Umamaheswara Rao who won a great victory Teja News : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపి నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు…

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను కలిసిన రేవంత్ రెడ్డి..

Revanth Reddy met Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

జగిత్యాల ఎమ్మెల్యే ని కలిసిన వాణి నగర్ బీట్ బజార్ గంగపుత్ర సంఘం సభ్యులు

Members of Vani Nagar Beat Bazaar Gangaputra Sangam who met Jagityala MLA జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని కలిసిన వాణి నగర్ బీట్ బజార్ గంగపుత్ర సంఘం సభ్యులు 29వ తేదీ బుధవారం జరిగే గంగమ్మ…

మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ను కలిసిన ఉప్పర్ పల్లి వాసులు……..

Residents of Upper Palli met Mayor Lata Prem Goud మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ను కలిసిన ఉప్పర్ పల్లి వాసులు…….. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ను ఆమె…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

People who met MLC Shambhipur Raju ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా…

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన షాబాద్ గ్రామస్తులు

రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తని షాబాద్ గ్రామస్తులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ వారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమెను కలిసిన వారిలో ఎన్…

జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు ని కలిసిన ఎంజీఆర్

ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కే సంపూర్ణ మద్దతు హిరమండలం మండలం జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు ని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్…

కడియం శ్రీహరి, కావ్యను కలిసిన: తీన్మార్ మల్లన్న..

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యను నల్లగొండ,ఖమ్మం,వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా…

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి . *కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి…

ఝాన్సీ రెడ్డి,యశస్విని రెడ్డిలను కలిసిన రియాల్టర్ రాజేందర్

తొర్రూరు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డిలను తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువ కప్పి బొకే అందజేసి…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివిధ శుభ కార్యాలకు రావాలని…

హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి

కాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి రంజాన్ మాసం సందర్బంగా ఖాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ…

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్… జలీల్‍ఖాన్‍ను వెంటపెట్టుకుని లోకేశ్‍ను కలిసిన కేశినేని చిన్ని.

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందజేత టీడీపీ గెలిస్తే పాత పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ

You cannot copy content of this page