భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి రామరాజుగత 25సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక సేవలు చేస్తున్న రామకోటి రామరాజు గజ్వేల్ :సిద్దిపేట జిల్లా గజ్వేల్ తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రల…
జాతీయ రహదారులకు నిధులు మంజూరు

జాతీయ రహదారులకు నిధులు మంజూరు

జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయండి అని కేంద్రమంత్రి గడ్కారీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికేంద్ర మంత్రి గడ్కారీ దృష్టికి తీసుకెళ్ళిన ఇతర అంశాలుమూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్వనపర్తి నుంచి మంత్రాలయము ఎర్రవల్లి…
ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోర్డినేటర్ కొప్పుల రాజు

ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోర్డినేటర్ కొప్పుల రాజు

AICC SC, ST, BC, Minority National Coordinator Koppula Raju ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోర్డినేటర్ కొప్పుల రాజు ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి…. డిల్లీలో…
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

National Deworming Day జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా…
బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధర

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధర

BJP National President Former Rajasthan CM Vasundhara బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగారాజస్థాన్ మాజీ సీఎం వసుంధరబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకుకేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఇప్పుడుబీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేఉత్కంఠ నెలకొంది. చాలా పేర్లు ప్రచారంలోకివచ్చినా..ఆర్ఎస్ఎస్ ఈ…
జాతీయ రహదాపై ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదాపై ఘోర రోడ్డు ప్రమాదం

Fatal road accident on national highway జాతీయ రహదాపై ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాత కామారెడ్డి జిల్లా మీదిగా వెళుతున్న నేషనల్ హైవే 161 ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది.పెద్దకొడపగల్ మండలం బేగంపూర్ గేటు వద్ద రోడ్డు…
అసత్య ప్రచారంపై ఫైర్.. జాతీయ మీడియా సంస్థ వివరణ!

అసత్య ప్రచారంపై ఫైర్.. జాతీయ మీడియా సంస్థ వివరణ!

Fire on false propaganda.. Explanation of the national media organization! టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్‌ని…
తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి

తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతలు సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం,…
సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్దగల 365వ జాతీయ రహదారిపై కారు పల్టీ

సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్దగల 365వ జాతీయ రహదారిపై కారు పల్టీ

ఉదయం రాజమండ్రి (రావులపాలెం) నుండి హైదారాబాద్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ టిఎస్ 15 యుఎఫ్ 3797 గల వాహనం అదుపుతప్పి సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో డివైడర్ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.ఎదురుగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయి…
365వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

365వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి…
యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ…
జాతీయ బాబు జగజ్జీవన్ రాం అవార్డు అందుకున్న ఆదిరెడ్డి

జాతీయ బాబు జగజ్జీవన్ రాం అవార్డు అందుకున్న ఆదిరెడ్డి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి జాతీయ బాబు జగజ్జీవన్ రాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు దాసరి స్వప్న, మహేష్ లు సోమవారము ఆన్…
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ - 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ…
మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద…
నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు

నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు

నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా కీలక భేటీ పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్న భాజపా భాజపా జాతీయ మండలి సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలు రామ మందిర నిర్మాణంపై పదాధికారుల…
నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

నంద్యాల నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ…
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం…
ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న జగన్ నియంత పాలనను ప్రజలు బుద్ధి చెబుతారు అక్కడ కెసిఆర్ పోయారు ఇక్కడ జగన్ పోవాలి మోడీ మరల వస్తే దేశంలో అరాచకం ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని…