బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి షేక్ రజ్జు భాషా (42) విధి నిర్వహణలో జమ్ముకాశ్మీర్ లో గుండె పోటుతో మృతి చెందగా షేక్ రజ్జు భాషా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల శాసనసభ్యులు…
హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్, స్వర్గీయ వేద సాయిచంద్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినడా.గాదరి కిశోర్ కుమార్…
రాయికల్ పట్టణంలోని దొంగలు తెగబడ్డారు.

రాయికల్ పట్టణంలోని దొంగలు తెగబడ్డారు.

The robbers of Raikal town were cut off తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగల గొట్టి భారీ చోరి కి పాల్పడ్డారు.. బుడుగే విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో బీరువా తాళాలు పగుల కొట్టి… వస్తువులు చిందారావందరగా…
మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , చెన్నూర్…
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు…