Posted inANDHRAPRADESH
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికగర్గ్. నరసరావుపేట కారంపూడి మండలం ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి(53) అనే మహిళ దారుణహత్య. మహిళను కర్రతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ…