పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలో గల బ్రాహ్మణపల్లి గేటు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలు పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ నిరీష్ కుమార్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు…
గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Police have arrested four people in the case of Gaddam Mahesh's murder గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్…
గుడుంబా స్టావారాలపై విరుచుకుపడ్డ పోలీసులు

గుడుంబా స్టావారాలపై విరుచుకుపడ్డ పోలీసులు

Police raided the Gudumba stalls... గుడుంబా స్టావారాలపై విరుచుకుపడ్డ పోలీసులు … మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకుమహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్టావారాలపై పోలీసుల దాడులు 1,60,800 /- విలువ గల నాటు సారా…
అంబులెన్స్ డ్రైవర్ పై దాడి.. స్పందించిన పోలీసులు

అంబులెన్స్ డ్రైవర్ పై దాడి.. స్పందించిన పోలీసులు

Police responded to the attack on the ambulance driver అంబులెన్స్ డ్రైవర్ పై దాడి.. స్పందించిన పోలీసులుఅత్యవసర చికిత్స నిమిత్తం 5 నెలల బాలుడిని తుముకూరు నుంచి బెంగళూరుకు అంబులెన్సులో తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ ఓ కారును…
హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు.

హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు.

Suryapet police solved the murder case హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన కేసులు, శిక్షలు తప్పవు : రాహుల్ హెగ్డే IPS, సూర్యాపేట జిల్లా.… జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా…
గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Police scouring the villages సత్తెనపల్లి నియోజకవర్గం గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సత్తెనపల్లి సర్కిల్ సీఐ రాంబాబు తన సిబ్బందితో గ్రామాలన్ని జల్లెడ పడుతున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయం…
AP:జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

AP:జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

AP: There are a lot of bindover cases being investigated by the police ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు..…
పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, భారీగా వాహనాల సీజ్..

పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, భారీగా వాహనాల సీజ్..

విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు…
అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న పోలీసులు

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న పోలీసులు

సిద్దిపేట 15 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ( పిడిఎస్ రైస్) ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న వాటిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ఫోర్స్ & గజ్వేల్ పోలీసులు.గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మదిపూర్ గ్రామ శివారులో తోట ప్రవీణ్ తండ్రి బుచ్చయ్య,…
శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి

శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు…

ఎన్నికల వేళ టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టు అడ్డా లను చుట్టుముట్టిన పోలీసులు

చత్తీస్ ఘడ్ :భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్‌ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది.…
మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ,…
500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…
సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…
ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి…
మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు

మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్‌: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా,…
కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్స్ వేస్తుంటారు. తాజాగా హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి ఫొటోను హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్(X)లో షేర్ చేశారు. ఈ ఫొటోపై ‘కుమారి ఆంటీ’…
బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

మద్యం బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు వివరాళ్లోకి వెళితే ఈ రోజు తెల్లవారుజామున సమయంలో నగరంపాలెం పి.యస్ యస్.ఐ గారైన బి. రవీంద్ర నాయక్ గారు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగు నిర్వహిస్తూ…
రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.

పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.

కూసుమంచి మండలంలోని గట్టుసింగారం సమీపంలో గురుదత్త గార్డెన్ సమీపంలోని ఎస్ ఆర్ ఎస్పి కాల్వ పక్కన పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.. అక్రమ రేషన్ బియ్యం కోదాడకు చెందిన రైస్ మాఫియా…
ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు న్యూ ఢిల్లీ : ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.…
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

గుంటూరు బ్రేకింగ్ : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు.. నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం.. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్…
జయప్రద మిస్సింగ్..! ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

జయప్రద మిస్సింగ్..! ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

JayaPrada: జయప్రద మిస్సింగ్..! ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు సినీ నటి జయప్రద కనిపించడం లేదు.. అవును మీరు విన్నది నిజమే ఆమె మిస్ అయ్యిందని పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. జయప్రద పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ…