పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ…
ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన

ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన

Key announcement on free electricity ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటనఉచిత వ్యవసాయ విద్యుత్తుపై ఏపీ మంత్రిగొట్టిపాటి కీలక ఆదేశాలు జారీ చేశారు.వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్సరఫరా కోసం పటిష్ట చర్యలుతీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యంఇవ్వాలని డిస్కంలకు…
వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

Announcement of Indian team to tour Zimbabwe in a week వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన!జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్…
త్వరలోనే రుణమాఫీపై ప్రకటన: ఎంపీ మల్లు రవి

త్వరలోనే రుణమాఫీపై ప్రకటన: ఎంపీ మల్లు రవి

Announcement on loan waiver soon: MP Mallu Ravi త్వరలోనే రుణమాఫీపై ప్రకటన: ఎంపీ మల్లు రవి త్వరలోనే రుణమాఫీపై ప్రకటన: ఎంపీ మల్లు రవిబీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌ను ఎదుర్కోలేవని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు…
రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన

రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన

Chief Minister Revanth Reddy's condolence statement on Ramoji Rao's death రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన…………………………………………………..తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి…
నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన
గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. 'మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది…
బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.
వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా

వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా

వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే అవకాశం రీజినల్ కోఆర్డినేటర్లు, MLAలతో విడివిడిగా సమావేశం మరోసారి అభిప్రాయాలు తీసుకోనున్న సీఎం జగనన్న పలు స్థానాల్లో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు
ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం.. 4 Years of Hemant Soren Sarkar: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 29) తో నాలుగేళ్ల పదవీకాలం…