రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలి

రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలి

రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిపిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ప్రభుత్వంలో రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన పలు రైతు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి…
రైతు బాగుంటేనే దేశ ప్రగతి

రైతు బాగుంటేనే దేశ ప్రగతి

రైతు బాగుంటేనే దేశ ప్రగతి కాంగ్రెస్ పాలనలో పెరిగిన ఆత్మ హత్యలు రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రైతు బాగుంటేనే దేశం ప్రగతి పధం…
తెలంగాణరాష్ట రైతు భీమాచెక్కు పంపిణి

తెలంగాణరాష్ట రైతు భీమాచెక్కు పంపిణి

తెలంగాణరాష్ట రైతు భీమాచెక్కు పంపిణి MLA మేఘన్న చేతుల మీదుగా శాఖాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొల్ల నాగరాజు గత 20 రోజుల కింద రోజువారి పని చేస్తుండగా అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది అందుకు గాను తెలంగాణ రాష్ట్ర…
రైతు భరోసా పథకం పేరు మార్పు.

రైతు భరోసా పథకం పేరు మార్పు.

Change of name of Rythu Bharosa Scheme రైతు భరోసా పథకం పేరు మార్పు. "అన్నదాత సుఖీభవ" గా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు…
రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

MLA who handed over a check of Rs 5 lakh for Rythu Bima రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గారు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ పరిధిలోని…
మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

తేది: 06-03-2024స్థలం: తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా…
రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 06వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు…
నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్‌) సేవలను 'రైతునేస్తం'…
వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…
రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంగంగవరం మండలం జడేరు గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు , ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ,ఈ సందర్భంగా మాట్లాడుతూగ్రామ సచివాలయ వ్యవస్థ రావడంతో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని దానికి…
రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం.. ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే…
రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

రేపు రైతు సంఘాల 'ఢిల్లీ చలో' భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన 'ఢిల్లీ చలో'మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..…