TEJA NEWS

ఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్

TG: ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపై
ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై,
వయనాడ్లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈ
కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు.
భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులను
అందించాలనేది లక్ష్యం. కొందరు శ్రీమంతులు
చెరువుల్లో ఫాంహౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను
గండిపేటలో కలిపారు. వాళ్ల విలాసం కోసం వ్యర్థాలు
చెరువులో కలుపుతారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS