TEJA NEWS

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ,
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ సాయి సుమ ఎంక్లేవ్ లో 32 లక్షల నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి తో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అను నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్ AGM
సతీష్ , GM రోహిత్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS