ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు..
అనకాపల్లి జిల్లా
ఎలమంచిలి నియోజకవర్గం
అచ్యుతాపురం మండలంమోటూరుపాలెంలో పరిధిలో నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం పీహెచ్సీ వైద్యబృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది….. ప్రభుత్వం ఆస్పటల్
మోటూరి పాలెంగ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ …డీఎంహెచ్ఎ బృందం ఎమ్మార్వో ఎంపీడీవో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలి చుట్టుపక్కల ప్రజలందరూ మాస్కులు ధరించాలి బార్గెట్లు శానిటైజింగ్ గ్రామంలో ప్రజలనే సమస్యలపై అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి తదిరులు పాల్గొన్నారు
ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు..
Related Posts
తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం
TEJA NEWS తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం తిరుపతి జిల్లా: తిరుమల శ్రీవారి కొండపై మరోసారి హెలికాఫ్టర్లు చెక్కలు కొట్టడం కలకలం రేపింది, ఉదయం స్వామివారి స్వామివారి ఆలయ గోపురానికి దగ్గరగా హెలికాప్టర్ వెళ్ళింది, కొందరు భక్తులు గమనించి తమ…
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్…
TEJA NEWS ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్… ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున నంద్యాలలో బన్నీ ప్రచారం ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జనం ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు…