రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని యాత్ర…

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు తిరుపతి :జనవరి 19అయోధ్యలో ఈనెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ లక్ష…

వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

19.01.2024అమరావతి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం SC Classification: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం…

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

YS Jagan case Supreme Court: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ…

స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

విజయవాడ: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహం ఆవిష్కరణ.. 18 ఎకరాల్లో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం.. ఆవిష్కరించనున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. 81 అడుగుల పీఠంపై.. 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు.. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సామాజిక…

ఎన్నికల శంఖారావం లో భాగంగా “జైహో బీ.సీ” కార్యక్రమం

తే19-01-2024ది నపాలకొండ నియోజకవర్గంపాలకొండ మండలం T.D పారపురం గ్రామంలో ఎన్నికల శంఖారావం లో భాగంగా “జైహో బీ.సీ” కార్యక్రమం నిర్వహించిన పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నిమ్మక జయక్రిష్ణ ,రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు,రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు ,”నియోజకవర్గ…

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం నుండి మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు పాల్గొన్నారు. సభాదితులు టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ అట్టాడ…

275 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది275 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు(శ్రీ‌కాకుళం)అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు…

గ్రామాల్లో పార్టీ బలోపేతం పాతపట్నం శ్రీ కలమట వెంకట రమణ మూర్తి

తే19-01-2024దిన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కోరసవాడ వందన ఫంక్షన్ హాల్ లో కొరసవాడ గ్రామ పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు పంచాయతీ ముఖ్యలతో సమీక్ష సమవేశం నిర్వహించి గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం అందరూ…

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – మాజీ MLA గుండ లక్ష్మీదేవి

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి ఈరోజు 19.01.2024శ్రీకాకుళం నియోజకవర్గంగార మండలం బీసీల ఐక్యత వర్ధిల్లాలి.. జయహో బీసీ . తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షరాలు గా ఎన్నికైన గోదావరి అంజి రెడ్డి గారిని సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ…

దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారా?

దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారా? దుండిగల్ మున్సిపాలిటీ రోజు రోజు కు విస్తరస్తున్న సిటీ దానితో పాటుగా పెరుగుతున్న జనాభా, విస్తరుస్తూ పెరుగుతున్న సిటీలో కలిసిన మున్సిపాలిటీలలో ఒకటి దుండిగల్, ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఫాస్ట్ గానే…

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ కే చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..? అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు.. ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో…

నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..

రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని ఆకాంక్షించారు.. సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని కోరారు.…

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం…

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది…

సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు

బి.ఎం.ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బిజెపి జిల్లా కోశాధికారి ఓక్రీడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బిఎంఎస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీసరి…

HMWS వాటర్వర్క్స్ అధికారులను కోరిన చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ ఫేస్ 1 లో మంచినీటి పైపులైన్లో మురికి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో HMWS వాటర్వర్క్స్ అధికారులతో కలిసి కాలనీ వాసులను సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకుని…

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

ప్రకాశం జిల్లాసంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన క్రాంతులను, సంతోషాలను నింపాలి.. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ జిల్లా పోలీస్ సిబ్బందికి ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు.…

జూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దు

బాపట్ల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలుసంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, గుండాట, జూదము నిర్వహించుట నిషేధంఅతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాముజూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దుజిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల జిల్లా ప్రజలందరికీ జిల్లా…

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం : పొన్నవరం గ్రామము నందు శనివారం నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం జయహో…

మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం.. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దాం. వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ…

సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు

సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలి ఆర్యవైశ్య సఘం అథ్వర్యం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలతో ప్రారంభించారు, శనివారం తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రం లోఆర్యవైశ్య సంఘ అద్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గులను ప్రోత్సహించే నిమిత్తం…

తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ

తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’””””””””” తెనాలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధ్వర్యం లో బాలరాముని పూజిత అక్షతల కార్యక్రమం గడప గదప కు కొనసాగుతుంది. ఈ నెల 1నుండి ప్రారంభమైన ఈ చార్యక్రమంలో సుదీర్ఘ నిరీక్షణ…

తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి

పత్రికా ప్రకటన.13.01.2024. తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతిని సంప్రదాయం ప్రకారం అందరూ ఘనంగా జరుపుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత…

You cannot copy content of this page