TEJA NEWS

అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి….. నగర మేయర్ డాక్టర్ శిరీష

తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష

అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ వారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి,తీర్థప్రసాదాలు అందజేశారు.


TEJA NEWS