రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో..రాంకీ సీఈఓ లాల్ కృష్ణ..జనసేన నాయకులు సుందరపు శ్రీనివాస్.
అనకాపల్లి జిల్లా పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద గల రాజరాజేశ్వరి అమ్మవారి మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. రాంకీ సీఈఓ లాల్ కృష్ణ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వార్షికోత్సవంలో ఆయనతోపాటు జీవీఎంసీ 79 వ వార్డు జనసేన సీనియర్ నాయకులు సుందరపు శ్రీనివాస్ రాజ్యలక్ష్మి దంపతులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో రాంకీ ప్రతినిధి రాఘవరెడ్డి, జనసేన నాయకులు త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు..
రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో
Related Posts
గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవం
TEJA NEWS గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవంవిగ్రహందాత – బలిరెడ్డి అప్పారావు కుమారుడు బలిరెడ్డిబాలరాజు & శ్రీదేవి దంపతులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గండివానిపాలెం గ్రామప్రజలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా…
సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశం
TEJA NEWS సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశంముఖ్య అతిథులుగా:- సీఈఓ మౌతిక… అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ ఐదు వసంతాల పూర్తి చేసుకుని ఆరువ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల…