TEJA NEWS

నల్గొండ :
ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు….

కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్ , ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా….

పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం…

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్…


TEJA NEWS