మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద పలువురు నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు. జన విజ్ఞాన వేదికకు సంబంధించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని ఐదవ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. సూరారం డివిజన్ కు చెందిన నాయకులు స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యలు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడతానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన నాయకులు
Related Posts
విజయా బ్రాండ్నూ అద్దెకిచ్చేశారు – 25 పైసలకు!
TEJA NEWS విజయా బ్రాండ్నూ అద్దెకిచ్చేశారు – 25 పైసలకు! జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు బయటకు వస్తే అవాక్కవడానికి సమయం ఉండదు. ప్రతి నిర్ణయానికి అవాక్కవ్వాల్సిందే. ఇది కూడా అలంటిదే. కృష్ణా జిల్ల పాల ఉత్పత్తిదారుల సంఘానికి…
గోవింద ఇంట్లో పేలిన బుల్లెట్… ఆసుపత్రికి తరలింపు .
TEJA NEWS గోవింద ఇంట్లో పేలిన బుల్లెట్… ఆసుపత్రికి తరలింపు . ప్రముఖ నటుడు గోవింద ఇంట్లో అనుకోని ఘటన జరిగింది. ఆయన లైసెన్స్డ్ రివాల్వర్ అనుకోకుండా పేలింది. దాంతో గోవింద కాలిలో బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి…