జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు. ‘బలవంతుడిని ఓడించడానికి దేవుడు…

ఆంధ్రలో అద్భుతం జరగబోతుంది: నాగబాబు

AP: మరికొన్ని రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం జరగబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ అద్భుతం జరగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.…

ఇది కాంగ్రెస్ సునామి

బాపట్ల గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా బాపట్ల నియోజకవర్గం జరిగిన షర్మిల రోడ్ షో బంపర్ హిట్ అయింది…. కాంగ్రెస్ అభిమానులకు నిజంగా అంతులే అబ్బా…. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంట అంజిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగితే హిట్…

రిపబ్లిక్ డే పెరేడ్ నందు బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకటం కు ప్రత్యేక బహుమతి

75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటి సారి గా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకట ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ వారి ప్రసంశలు అందుకుంది. శకటానికి జ్యూరీ అవార్డు ప్రసంశా పత్రాన్ని జిల్లా రెవిన్యూ అధికారి పి. వెంకటరమణ చేతుల…

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ కు చెందిన ఆటో కార్మికులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో వారు…

సేవాలాల్ మహారాజ్ మందిరం పరిశీలన చేస్తున్న డిప్యూటీ మేయర్

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా నిరమనిస్తున్న సేవాలాల్ మహారాజ్ దివ్య మందిరాన్ని సందర్శిస్తున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ దేవి భవ్య మందిరం…

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ అనుకూలమైన సౌకర్యాలతో కొండ…

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి – పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

పల్నాడు జిల్లా పోలీస్… జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ , Road safety – NGO, నరసరావుపేట కన్వీనర్…

యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో…

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ

ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ…

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ అనుకూలమైన సౌకర్యాలతో కొండ…

వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి…

మూడు రోజులుగా తారు డబ్బా లో

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!! మూడు రోజులుగా తారు డబ్బా లో…!! తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!! రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!! తారు డబ్బా లో…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రపదేశ్ లో అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫసర్ – 70, ఫారెస్ట్ బీట్…

ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

నంద్యాల నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ…

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

బాపట్ల నియోజకవర్గం కంకటపాలెం తెలుగు యువత మల్లిబోయిన గోపి యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈరోజు సాయంత్రం స్థానిక యువతతో కలిసి నారా లోకేష్ పుట్టినరోజు కేకును కట్…

లక్ష రూపాయాల విరాళం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లె లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయాల విరాళం కమిటీ సభ్యులకు అందచేశారు…ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్ రావు, ఆలూరి భిక్షాలు,…

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది.…

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…

ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం అక్కిరాజు దిబ్బ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు

అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు… జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు అధికారుల వద్ద టీచర్లు, హెల్పర్లు ఉదయం నుండి నిరీక్షణ… జాయినింగ్ రిపోర్ట్ ఇస్తేనే తాళాలు ఇస్తామంటూ మొండికేసిన ఐసిడిఎస్ అధికారులు…

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గo హట్ ఠాపీగ్గా మారిందా???

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గo హట్ ఠాపీగ్గా మారిందా…??? గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు ఊహ తెలిసిననుంచి ఓకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గిద్దలూరు నియోజకవర్గంలో రాజ్యమేలుతున్నారు…??? అలాంటిది వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గిద్దలూరు నియోజకవర్గంలో రెండు…

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

విజయనగరం వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల వైసీపీ ఎంపిలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు బీజేపీ కి ఎందుకు అమ్ముడు పోయింది బీజేపీ ఒక మత తత్వ పార్టీ… ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు బీజేపీ కి…

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…

ఇద్దరు గజ దొంగల అరెస్ట్

తిరుపతి జిల్లా… ఇద్దరు గజ దొంగల అరెస్ట్. తిరుపతి పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా తప్పించుకొని చైన్ స్నాచ్చింగ్, ఆర్థిక నేరాలు చేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్టు. ఒంటరిగా వయస్సు పైబడిన ఆడవారే టార్గెట్.. మాయమాటలు చెప్పి.. వారి మెడలోని…

You cannot copy content of this page