శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి శోభయాత్రలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్. అనంతరం సదయ్య గౌడ్ మాట్లాడుతు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సీతారాముల ఆశీస్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో,పాడి పంటలతో సువిశాలంగా ఉండాలని కోరుకున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్
Related Posts
వనపర్తి వాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ను సన్మానించిన …….బిజెపి నాయకులు
TEJA NEWS వనపర్తి వాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ను సన్మానించిన …….బిజెపి నాయకులు వనపర్తి : *వనపర్తి ప్రాంతవాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియామకమైన చల్ల శ్రీనివాసులు శెట్టి తన సొంత పట్టణం వనపర్తి…
తెలంగాణ సంస్కృతి మతసామరస్యానికి నిదర్శనం
TEJA NEWS తెలంగాణ సంస్కృతి మతసామరస్యానికి నిదర్శనం TEJA NEWS