• ఏప్రిల్ 16, 2025
  • 0 Comments
తిప్పనపల్లి పంచాయతీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

తిప్పనపల్లి పంచాయతీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. ఇందిర బడిబాట కార్యక్రమం ద్వారా తిప్పనపల్లి,మహామ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి…

  • ఏప్రిల్ 16, 2025
  • 0 Comments
సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె.

సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మౌలిక వసతులకు పదిలక్షల ఇరవైఐదు వేలు కేటాయింపు చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. విద్యార్థులతో కలిసి ప్రార్థన కార్యక్రమంలో…

  • ఏప్రిల్ 16, 2025
  • 0 Comments
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నీలం మధు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నీలం మధు.. కలియుగ దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు.బుధవారం సుప్రభాత సేవలో ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

  • ఏప్రిల్ 16, 2025
  • 0 Comments
HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి చెట్లను నరికినందుకు…

  • ఏప్రిల్ 16, 2025
  • 0 Comments
ఏపీలో లోకేష్ – తెలంగాణలో కవిత !

ఏపీలో లోకేష్ – తెలంగాణలో కవిత ! లోకేష్ రెడ్ బుక్ పేరుతో రాజకీయం చేస్తే కవిత తమ పార్టీ రంగు అయిన పింక్ బుక్ పేరుతో రాజకీయం చేస్తున్నారు. మా నాన్న మంచోడు..నేను మూర్ఖుడినని లోకేష్ ప్రకటించుకుంటే.. కవిత కూడా…

  • ఏప్రిల్ 16, 2025
  • 0 Comments
శేరిలింగంపల్లి: రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

శేరిలింగంపల్లి: రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి రూ.70 వేలు లంచం తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు. శ్రీనివాస్ చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.…

You cannot copy content of this page