రామోజీ మరణం కలిచివేసింది: మహేశ్ బాబు

Ramoji’s death shocked: Mahesh Babu రామోజీ మరణం కలిచివేసింది: మహేశ్ బాబు రామోజీ మరణం కలిచివేసింది: మహేశ్ బాబురామోజీ రావు మృతి ప‌ట్ల సూపర్ స్టార్ మహేశ్ బాబు సంతాపం తెలిపారు. “దూరదృష్టి గల రామోజీ రావు మ‌ర‌ణవార్త తెలిసి…

గుడిపేట్ లో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులనులు

Construction works of the newly constructed medical college in Gudipet మంచిర్యాల నియోజకవర్గం.. హాజీపూర్ మండల గుడిపేట్ లో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన

Chief Minister Revanth Reddy’s condolence statement on Ramoji Rao’s death రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన…………………………………………………..తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి…

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

Ramoji Rao’s last rites will be held tomorrow హైదరాబాద్:ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు…

చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి

Tragedy in the distribution of fish medicine.. a person died చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతిహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ…

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం

Sri Ramoji Rao, the Chairman of the group of companies, passed away today ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన…

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక సాక్షిత వనపర్తి జూన్ 7 ఎంబీబీఎస్ లో సీటు సాధించిన అప్పాయిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది జర్నలిస్టు మాధవరావు కుమార్తె విద్యార్థిప్రణతిసిందే ను వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు శుక్రవారం…

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు…

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సాక్షిత వనపర్తి జూన్ 7 మహబూబ్నగర్ నూతనఎమ్మెల్సీ గా ఎన్నికైన నవీన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి నూతన ఎమ్మెల్సీఅభ్యర్థిగా…

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు సేవా పతకాలు

*Service Medals for Best Police Officers* *ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు సేవా పతకాలు* *-భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలి – సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.,* సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు విధినిర్వహణలో ఉత్తమ సేవలను…

ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన.

Inspected the rice mill damaged by the storm. ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన… గద్వాల మండలం గోనుపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇమాన్ రైస్ మిల్లు గత రెండు మూడు రోజుల నుండి ఈదురుగాలులు బారీగా…

గంజాయి విక్రేత అరెస్ట్

Cannabis seller arrested గంజాయి విక్రేత అరెస్ట్అంతరాష్ట్ర గంజాయి విక్రేతను గురువారం హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఒడిశాకు చెందిన కురేష్ ను మార్కెట్ పోలీసులతో కలసి హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేసి…

Mrigasira Karte..Huge fish sales in Telugu states

Mrigasira Karte..Huge fish sales in Telugu states తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె..భారీగా చేపల విక్రయాలు మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే…

ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి

Student Unions are furious over the extortion of fees సుచిత్ర లోని త్రీ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆంటోనీస్ స్కూల్ యజమాన్యం చేస్తున్నటువంటి వికృతమైన ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి స్కూల్ యజమానించేస్తున్నటువంటి విచ్చలవిడల…

అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ Amma Adarsh ​​schools should be speeded up and completed quickly -District Collector V.P. Gautham అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ వి.పి.…

బడి బాట కార్యక్రమం విజయవంతము చేద్దాం

Let’s make the Badi Bata program a success బడి బాట కార్యక్రమం విజయవంతము చేద్దాం సాక్షిత వనపర్తి పెద్దమందడి మండలం మణిగిల్లజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధిచిన బడి బాట కార్యక్రమంలో ఏర్పాటుచేసిన…

పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం

Childcare Awareness Program at Pilligundla Government School పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం శంకర్‌పల్లి: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అవగాహన కార్యక్రమ ర్యాలీని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పిల్లిగుండ్ల గ్రామ…

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: AO సురేష్ బాబు

Strict action if fake seeds are sold to farmers: AO Suresh Babu రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: AO సురేష్ బాబు శంకర్‌పల్లి: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని శంకర్‌పల్లి…

కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత

BRS party office was demolished as part of the party’s action కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత ..అధికారుల కక్ష సాధింపు చర్యల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల…

చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్

CM Revanth phoned Chandrababu చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు…

వరంగల్ లో బడిబాట

Badibata in Warangal వరంగల్ జిల్లాలో జయ శంకర్ బడిబాట కార్యక్ర మాన్ని గురువారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 19 వరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడి ఈడు పిల్లలను గుర్తించి…

శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం

Thursday at Sri Shirdi Saibaba Temple 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ హారతి పూజా కార్యక్రమం మరియు…

జగిత్యాలలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి మీడియా సమాశం…

MLC T in Jagityal. Jeevan Reddy Media Association… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ ;-భాజపా దేవున్ని ముందుపెట్టి ఓట్లు అడగారని.. దేవుని ముందు తాను ఎంతటి వాడినని..అందుకే తాను నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యర్థిగా ఓడిపోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.…

నిమొగిలి గుండ్ల గ్రామం లో కాంగ్రెస్ మరియు బి ఆర్ యస్ కంటే బీజేపీ కి ఎక్కువ ఓట్లు

In Nimogili Gundla village, BJP got more votes than Congress and BRS నిమొగిలి గుండ్ల గ్రామం లో కాంగ్రెస్ మరియు బి ఆర్ యస్ కంటే బీజేపీ కి ఎక్కువ ఓట్లు వికారాబాద్ : మర్పల్లి మండలంలోనిమొగిలి…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Corporator Venkatesh Goud inspected the CC road construction works సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్లో రోడ్డు నెంబర్ 1 మరియు రోడ్డు నెంబర్ 4…

అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుక

First Anniversary Celebration of Ayyappa Swamy Temple అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకకు హాజరుకావాలని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కి ఆహ్వానం శంబిపూర్ రాజు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యం.

Congress lead in MLC election of graduates. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యం. కొనసాగుతున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. రెండు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆధిక్యం.. కొనసాగుతున్న మూడో రౌండ్ కౌంటింగ్, మొదటి…

అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO

Badibata program should be organized in all villages: MPDO అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO ….. అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ…

ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు

Group 1 preliminary exams on 9th of this month ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జగిత్యాల జిల్లా: గ్రూప్-I సేవల దరఖాస్తు దారులకు ప్రిలిమినరీ టెస్ట్ ఈ నెల 9న ఉదయం 10. 30…

మన్భూమ్ యాజమాన్యం మొండివైఖరి నశించాలి

The obstinacy of the Manbhum management must perish మన్భూమ్ యాజమాన్యం మొండివైఖరి నశించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. గాజులరామరం డివిజన్ పరికిచెరువు ఆనుకొని కొద్దిస్థలం ఎఫ్ టి ఎల్ లో అక్రమంగా నిర్మాణం సాగించడమే కాకుండా నిర్మాణం…

You cannot copy content of this page