రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 37 లక్షల 12 వేల రూపాయల విలువగల చెక్కులను రాయికల్ పట్టణం లో అర్ అర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హను మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, పాక్స్ చైర్మన్ లు దీటి రాజిరెడ్డి,రాజలింగం,సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, గన్నె రాజీరెడ్డి,రవీందర్ రావు, పడిగేల రవీందర్ రెడ్డి,నారాయణ గౌడ్,మోహన్ రావు,సురేందర్ నాయక్,
తాజా మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,వివిధ హోదాల్లో మాజీ ప్రజా ప్రతినిదులు, నాయకులు,మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి
Related Posts
నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
TEJA NEWS నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు – బీసిఐ క్షేత్ర సహాయకులు – కంచం అనిల్ కమలాపూర్ గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది లింగాకార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని…
అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు
TEJA NEWS అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు కరీంనగర్ – చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు అదనంగా బస్సులు నడిపించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్…