శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గా మన్నె లింగమయ్య మరియు సంఘ ఉపాధ్యక్షులుగా శీలం దశరథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ తరుణం లో లింగమయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులు తమపై ఉన్న నమ్మకంతో మమల్ని గెలిపించడం ఆనందకరమని తెలియజేశారు.
![కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-27-at-17.43.24-1024x1024.jpeg)
You cannot copy content of this page