TEJA NEWS

విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
,
పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పోలీసులు ఆధ్వర్యంలో పినగాడి గ్రామం వద్ద చెక్ పోస్ట్ వద్దా తనిఖీలు చేస్తుండగా బస్సులో 20 కేజీల గంజాయ్ ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నామన్నారు. మీరు వద్ద నుంచి 49 వేల రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న మన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సీఐ
ఎల్. రామకృష్ణ, ఎస్సై సింహాచలం పాల్గొన్నారు.


TEJA NEWS