విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
,
పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పోలీసులు ఆధ్వర్యంలో పినగాడి గ్రామం వద్ద చెక్ పోస్ట్ వద్దా తనిఖీలు చేస్తుండగా బస్సులో 20 కేజీల గంజాయ్ ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నామన్నారు. మీరు వద్ద నుంచి 49 వేల రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న మన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సీఐ
ఎల్. రామకృష్ణ, ఎస్సై సింహాచలం పాల్గొన్నారు.
విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
TEJA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు…