విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
,
పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పోలీసులు ఆధ్వర్యంలో పినగాడి గ్రామం వద్ద చెక్ పోస్ట్ వద్దా తనిఖీలు చేస్తుండగా బస్సులో 20 కేజీల గంజాయ్ ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నామన్నారు. మీరు వద్ద నుంచి 49 వేల రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న మన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సీఐ
ఎల్. రామకృష్ణ, ఎస్సై సింహాచలం పాల్గొన్నారు.
విశాఖలో భారీ గంజాయి పెట్టివేత
Related Posts
పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
TEJA NEWS పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…
శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు
TEJA NEWS శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు వారితోపాటు…