అనకాపల్లి జిల్లా పరవాడ భరణికం గ్రామాల మధ్య ఉన్న మొల్లోడు గడ్డలో ఫార్మా వ్యర్థ రసానిక జలాలతో తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్న ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఫార్మా రసానికి వ్యర్థ జలాల శుద్ధిచేసి సముద్రానికి పంపించవలసి ఉండగా చెరువుల్లో గడ్డల్లో కాలవల్లో నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భూగర్భ జలాల పరిరక్షణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు లోకనాథం తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి శ్రీనివాసరావు పాల్గొన్నారు
ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..
Related Posts
పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
TEJA NEWS పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…
శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు
TEJA NEWS శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు వారితోపాటు…