TEJA NEWS

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో నునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రెండు రోజుల క్రితం ఆకేరు వరదలో కారు కొట్టుకుపోయి మృతిచెందిన మోతీలాల్, ఆయన కుమార్తె…యువ శాస్త్రవేత్త అశ్విని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Print Friendly, PDF & Email

TEJA NEWS