TEJA NEWS

వరద బాధితులకు అన్నదానం చేసిన మహమ్మద్ గౌస్ పాషా*

రామన్నపేట కాలనీ లో ముత్తగూడెం ఎర్ర పులి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆధ్వర్యంలో వరద బాధితులకు సుమారు 1500 మందికి వారి తరుపున భోజనం అందించటం జరిగింది వారి ఆధ్వర్యంలో వారి టీము మరియు మహమ్మద్ గౌస్ పాష కి హృదయపూర్వక కృతజ్ఞతలు 60 డివిజన్ నుండి సిపిఐ సూర్యారావు కృష్ణమూర్తి కృష్ణ నాగరాజు నాయకులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS