39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

TEJA NEWS

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర

ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో పాటు భారత్ జోడో న్యాయ యాత్ర లో పాల్గొననున్న ప్రియాంకా గాంధీ

రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలి నుంచి ఎంపీ గా పోటీ చేయనున్న ప్రియాంకా గాంధీ

Print Friendly, PDF & Email

TEJA NEWS