ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి

ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి

మల్కాజిగిరి పార్లమెంట్ సామాజిక సమ్మేళనం AMR గార్డెన్స్, కొంపల్లిలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్ ,మల్కాజిగిరిపార్లమెంట్ బిజెపి అభ్యర్థి రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్ , రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్ , భీమసాని విజయ్ కుమార్ , ఉపాధ్యక్షులు గోంగళ్ళ మహేష్ , కె.రామోజీ…