కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

Tension at Union Minister Kishan Reddy's house కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత హైదరాబాద్:హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీట్‌ పరీక్షను రద్దు చేయా లనే…
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

Demolition of YSRCP Central Office వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత మొదలైన విధ్వంసం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు.…
కేంద్ర సహాయ మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్ రానున్న బండి సంజయ్

కేంద్ర సహాయ మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్ రానున్న బండి సంజయ్

Bandi Sanjay will come to Karimnagar for the first time as Union Minister of State కేంద్ర సహాయ మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్ రానున్న బండి సంజయ్ ఉదయం ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ నుండి…
కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని

కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని

Pemmasani who took charge as Union Minister of State కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రిగా పెమ్మసాని నియామకం ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పెమ్మసానిఅంచనాలకు తగ్గని రీతిలో పనిచేస్తానని వెల్లడి
తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

Bandi Sanjay became Union Minister for the first time తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్కరీంనగర్ ఎంపీగా రెండవసారి గెలిచిన బండి సంజయు కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం…
టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

These are the Union Ministers from TDP టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు దక్కే నేతల జాబితా ఒకటి వైరల్ అవుతోంది. కేబినెట్ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు,…
మంగళగిరి (కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయం)

మంగళగిరి (కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయం)

Mangalagiri (Central TDP Party Office) అమరావతి మంగళగిరి (కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయం) వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికంపై పుస్తకం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ "పిన్నెల్లి పైశాచికం" పుస్తకాన్ని ఆవిష్కరించిన…
అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే హెలిపాడ్…
చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ

చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పియూష్ గోయల్ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, మేనిఫేస్టోపై చర్చలు మోదీ పర్యటనపై కూడా చర్చిస్తున్న నేతలు
ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్…
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

పీఎం సూర్య ఘర్ - మఫ్త్ బిజ్లి యోజన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. రూ. 75,021 కోట్ల నిధులతో పథకం. ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 కోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రయత్నం.
కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…
రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా

రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా

కాసేపట్లో రైతుల 'ఢిల్లీ ఛలో'.. కేంద్రం స్పందిస్తుందా ? ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్‌ అవడంతో…
పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు.  వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ…
రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…
నెహ్రూ యువ కేంద్ర అడ్వైజరి బోర్డు డైరెక్టర్ గా కొండా.నవనీత్ రెడ్డి

నెహ్రూ యువ కేంద్ర అడ్వైజరి బోర్డు డైరెక్టర్ గా కొండా.నవనీత్ రెడ్డి

నెహ్రూ యువ కేంద్ర అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా మంగళగిరి నియోజకవర్గం కు చెందిన బిజేపి యువ నాయకుడు కొండా.నవనీత్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే…
రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం.. ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే…
భారతరత్న కేంద్రం సరికొత్త రికార్డు

భారతరత్న కేంద్రం సరికొత్త రికార్డు

ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఇటీవ‌లే బీజేపీ అగ్రనేత…
మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…
ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!

ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!

ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి! ధరణి వెబ్ పొర్టల్‌పై రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్,ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించే యోచన.
ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం SC Classification: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం…
హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం

హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం

Amit Shah : హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం న్యూఢిల్లీ – న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో గ‌త 40 ఏళ్లుగా అస్సాంలో వేర్పాటు వాదం వినిపిస్తూ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు…
దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక…