లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Strict measures should be taken if gender determination tests are done లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు, చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేయొద్దు: అదనపు కలెక్టర్ రెవిన్యూ బి. ఎస్.లత .………………………………………………………. జిల్లాలో లింగ నిర్ధారణ…
ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు

ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు

Group 1 preliminary exams on 9th of this month ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జగిత్యాల జిల్లా: గ్రూప్-I సేవల దరఖాస్తు దారులకు ప్రిలిమినరీ టెస్ట్ ఈ నెల 9న ఉదయం 10. 30…
84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్​ పరీక్షలు

84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్​ పరీక్షలు

8th class exams at the age of 84 మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని…
3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

10th Class Advance Supplementary Examinations from 3-6-2024 to 13-6-2024 3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు .……జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు తేది…
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter Supplementary Examinations ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు హైదరాబాద్‌ :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ విద్యా ర్థులకు…
లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చట్టరీత్యా నేరం

లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చట్టరీత్యా నేరం

Gender tests, abortions are criminalized by law లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చట్టరీత్యా నేరం, నిర్వహించిన వారిపై కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు …… పుట్టబోయేది ఆడబిడ్డ మగ బిడ్డ అని పరీక్షలు చేసి తెలుసుకొనినా, ఆడపిల్ల అని…
ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలి.

ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలి.

కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి - ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.…. సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లమెంటరీ…
జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుతెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఓవరాల్ గా 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా…
నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు 2676 ఎగ్జామ్ సెంట‌ర్స్ అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్ నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు హైదరాబాద్:మార్చి 07తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ…
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…
ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు

ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు

అమరావతి :ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం…
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి 'ఎక్కువ మార్కుల'ను ఎంచుకునే అవకాశం రాయ్‌పూర్‌ : విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలు…
వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని

వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని

పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం…