మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ సమయం 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటలకు ముగిసిన పోలింగ్ ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్‌ సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి…
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఓటును వినియోగించుకున్న ఓటర్లు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల…
గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని -మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో…
దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటన -ఉదయం మండలంలోని వలివర్తిపాడు గ్రామం…సాయంత్రం శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని… -గ్రామ గ్రామాన నిరాజనాలతో ఎమ్మెల్యే కొడాలి…
ముగిసిన తొలివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

ముగిసిన తొలివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

తొలి విడతలో 102 స్థానాలకు ఈనెల 19న పోలింగ్ తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ ఎల్లుండి 21 రాష్ట్రాల్లో తొలివిడత పోలింగ్‌
ముగిసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం

ముగిసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం

విజయవాడ: ముగిసిన టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశం. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో టీడీపీ - జనసేన బహిరంగ సభ. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. తాడేపల్లి గూడెం సభలో కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్
రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం.. ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే…
భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…