రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతిమహారాష్ట్ర నాగ్ పూర్ లోని వడియారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్ వ్యాపారులు లారీలో హైదరాబాదుకు మేకలు తరలిస్తున్నారు. ఎదురుగా వెళ్తున్న పశువుల దాన లారీని వేగంగా వెనుక…
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి

చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి

Choppadandi Constituency MLA Medipelli Satyam's wife Rupa Devi passed away at night చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి చెందగా విషయం తెలుసుకున్న MLC జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్…
ఢిల్లీలో వడగాల్పులు.. 192 మంది మృతి

ఢిల్లీలో వడగాల్పులు.. 192 మంది మృతి

Hailstorm in Delhi.. 192 people died ఢిల్లీలో వడగాల్పులు.. 192 మంది మృతి ఢిల్లీలో వడగాల్పులు.. 192 మంది మృతిదేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు వీస్తుండటంతో గడిచిన 72 గంటల్లో ఢిల్లీలో ఐదుగురు మరణించారు. ఇక జూన్ 11…
లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్

లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్

Chiranjeevi's former son-in-law Shirish died of lung cancer లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్ లో మృతి చెందారు. శ్రీజకీ,…
శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

An unidentified woman died after falling under a train in Shankarpally శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి శంకర్‌పల్లి: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి లో…
బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి

బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి

RTC bus hit a bike: one person died సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలోని మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…
గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

Man dies in suspicious condition in granite quarry గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతిజగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వoతాపూర్ శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో నెలబోయా పర్సయ్య (65) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి…
జనసేన వీరమహిళ సామల సుజాత మృతి.

జనసేన వీరమహిళ సామల సుజాత మృతి.

Jana Sena heroine Samala Sujata passed away. జనసేన వీరమహిళ సామల సుజాత మృతి. ఘనంగా నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన జనసేన వీరమహిళ సామల సుజాత ఉదయం…
యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి..

యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి..

Terror attack on pilgrims, 10 people killed.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్ ఢిల్లీ:-ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30…
చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి

చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి

Tragedy in the distribution of fish medicine.. a person died చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతిహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ…
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

Lorry and bike collide.. One person died లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతిమహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం…
బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి

బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి

An 11-year-old child died of a brain tumor బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి మొయినాబాద్ మండల్ బాకారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది 11 ఏళ్ల చిన్నారి శ్రీజ బ్రెయిన్ ట్యూమర్ తో…
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి

Accidentally died of electric shock while performing duties at Jagityala Rural Police Station :జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ హోంగార్డ్ రాధా కుటుంబానికి అదనపు…
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

Telangana girl dies in US road accident అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండలంలో యదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో…
ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

A car and an RTC bus collided head-on.. Three people died in the car ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల…
రోడ్డు ప్రమాదంలో నాగాయలంక వాసి మృతి

రోడ్డు ప్రమాదంలో నాగాయలంక వాసి మృతి

A resident of Nagayalanka died in a road accident విజయవాడ :-కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్ లోని రామవరప్పాడు రింగ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన కుమారుడిని…
ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది మృతి

Fatal road accident in Chhattisgarh district: 18 people killed ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లా లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది ఆదివాసీలు మృతి చెందారు. తునికాకు సేకరణ కోసం వెళ్లిన ఆదివాసీలు…
ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో…
అనుమాదాస్పదంగా 20 గొర్రెలు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలో చోటుచేసుకుంది.

అనుమాదాస్పదంగా 20 గొర్రెలు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలో చోటుచేసుకుంది.

క్రిమిసంహారక మందులు తినడంతోనే మృతి చెందినట్లుగా తేల్చిన వైద్యాధికారులు. వన్యప్రాణుల వేట కోసం పెట్టిన క్రిమినల్ సంహారక మందులు గొర్రెలు తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. గొర్రెల రైతులకు సుమారు 3 లక్షల పైగా నష్టం జరిగినట్లు అంచనా.. బాధిత…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి

హైదరాబాద్ : మే 07తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజున ఎండలు దంచి కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…
నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లా: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే…
బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…
వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతివడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి…
కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…
రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల…
రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…
ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…
అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!

అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది.…
3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. కారులో ఓ ఫ్యామిలీ…