స్కూల్ బస్ లను తప్పనిసరిగా కండిషన్ లో ఉంచాలి..

స్కూల్ బస్ లను తప్పనిసరిగా కండిషన్ లో ఉంచాలి..

School buses must be kept in good condition స్కూల్ బస్ లను తప్పనిసరిగా కండిషన్ లో ఉంచాలి..వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ విస్తృత తనిఖీలు..బోనకల్ మండలంలో రెండు స్కూల్ బస్సులు సీజ్.. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్…
స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్లు మారాయి!

స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్లు మారాయి!

The covers of Chikkis for school children have changed! స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు.…
పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో ప్లే స్కూల్

పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో ప్లే స్కూల్

Play school where children love learning పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో ప్లే స్కూల్ లు ఇంట్లో దోహదపడతాయి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. బాచుపల్లి శ్రీ హోమ్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన "లిటిల్ విల్లే" ప్రీమియం ప్లే…
ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి

ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి

Student Unions are furious over the extortion of fees సుచిత్ర లోని త్రీ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆంటోనీస్ స్కూల్ యజమాన్యం చేస్తున్నటువంటి వికృతమైన ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి స్కూల్ యజమానించేస్తున్నటువంటి విచ్చలవిడల…
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు….డైరెక్టర్ సుశీల్ కుమార్

పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు….డైరెక్టర్ సుశీల్ కుమార్

కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్…
24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…
మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

హనుమాన్ దీక్ష దుస్తుల్లో ఉన్న విద్యార్థులను లోపలి అనుమతించలేదని ఆరోపణ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్ పై పలు హిందూ సంఘాలకు చెందిన కొందరు యువకులు దాడి…