రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా

రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా

కాసేపట్లో రైతుల 'ఢిల్లీ ఛలో'.. కేంద్రం స్పందిస్తుందా ? ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్‌ అవడంతో…