విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

విశాఖలో భారీ గంజాయి పెట్టివేత , పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

You cannot copy content of this page