ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య
ఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోంలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దాంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. రాజేష్ క్లాస్ చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో రాజేష్ మరణించారు.
ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య
Related Posts
పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
TEJA NEWS పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…
శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు
TEJA NEWS శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు వారితోపాటు…